Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (18:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments