Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి ఉందని నమ్మించారు.. మహిళను తీసుకెళ్ళి అమ్మేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (20:35 IST)
నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తే గాని ఇళ్ళు గడవని పరిస్థితి. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి మంచానికి పరిమితమైంది. దీంతో ఆ మహిళకు ఏమీ తోచలేదు. దీన్నే ఆసరాగా తీసుకున్నారు ముగ్గురు యువకులు. ఆమెకు మాయమాటలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మంచి ఉద్యోగం ఉందని చెప్పారు. దీంతో ఆమె నమ్మింది.
 
కష్టాలు తీరిపోతాయనుకుంది. ఉపాధి చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఆ ముగ్గురు యువకులు నమ్మించారు. ఆమెను ఒప్పించారు. తల్లికి నచ్చచెప్పారు. తల్లి కూడా సరేనంది. బట్టలన్నీ సర్దుకుని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి అమ్మేశారు. ఈ ఘటన కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన వెనుక కానిస్టేబుల్ హస్తం ఉందని గుర్తించారు.
 
వారంరోజుల పాటు డబ్బుకు కొనుక్కున్న వ్యక్తి చేసిన టార్చర్‌కు మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. అతని నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments