Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు అక్కలను చంపిన తమ్ముడు ఆత్మహత్య

Webdunia
గురువారం, 2 జులై 2020 (14:48 IST)
చాంద్రాయణగుట్ట డబుల్ మర్డర్ కేసులో నిందితుడైన ఇస్మాయిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇస్మాయిల్ రెండు రోజుల క్రితం తన ఇంట్లో ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేయగా వారిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వారితో పాటు అడ్డువచ్చిన బావను కూడా కత్తితో పొడిచి గాయపరిచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.
 
ఈ క్రమంలో పోలీసులు ఇస్మాయిల్‌ను గాలించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికులు నిందితుడి ద్విచక్రవాహనము ఇంటి వెనుక భాగమున ఉందని తెలపారు. దీనితో ఫలక్‌నుమా ఏసీపీ మహమ్మద్ అజీజ్, చాంద్రాయణగుట్ట ఎస్సై రుద్రభాస్కర్ ఇస్మాయిల్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అతని మృతదేహం ఇంటి వెనుకే పడి వుంది. హత్యకు పాల్పడిన నిందితుడు సోమవారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments