దిశ నిందితుల పోస్టుమార్టం, అలిగి వెళ్లిపోయిన డాక్టర్లు, ఎందుకు?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (16:12 IST)
దిశ నిందితులు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. వీరికి నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుల మృత దేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

ఇందులో ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి కృపాల్ సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ తో పాటు మరో ఇద్దరు పీజీ విద్యార్థుల బృందం పాల్గొని క్షుణ్ణంగా మృతదేహాలను పరిశీలిస్తూ పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ వ్యవహారమంతా నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్ర 9 గంటల వరకూ సాగింది. 
 
ఇదిలావుంటే వీరి మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా వచ్చారు. ఐతే ఈలోపుగానే గాంధీ ఆసుపత్రి వైద్యులు పని పూర్తి చేయడంతో మహబూబ్ నగర్ వైద్యులు పోలీసులపై అలిగారట. ఇకపై వచ్చే మృతదేహాలన్నిటికీ గాంధీ ఆసుపత్రి వైద్యులనే పిలిపించుకుని చేయించుకోండంటూ వెళ్లిపోయారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments