Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదోతరగతి పుస్తకాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:15 IST)
నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా పాఠ్యాంశాన్ని రూపొందించారు. సినిమా హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఎన్టీఆర్ గొప్ప స్థాయికి ఎదిగి ఆ తరవాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు.
 
అధికారంలోకి వచ్చిన తరవాత 2 రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. దాంతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
పదోతరగతి సాంఘిక శాస్త్రంలో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments