Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేయూ డిగ్రీ ‘టైమ్ టేబుల్’ వచ్చేసింది

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:43 IST)
కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌‌ను వ‌ర్సిటీ అధికారులు విడుద‌ల ప్రకటించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుండి అక్టోబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ ఎస్. మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వివరాలను వెల్లడించారు. బీ.కామ్‌, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుండి 11 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు,  కాగా బి.ఎడ్ సెకెండ్ ఇయర్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 11 నుండి 16వ తేదీ వ‌ర‌కు జరుగుతాయ‌న్నారు.

విద్యార్థులు ఫేస్ మాస్కులు ధ‌రించి ప‌రీక్ష‌లు హాజ‌రు కావాల్సిందిగా సూచించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు తాము అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటున్న‌ట్లుగా వెల్లడించారు.

పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం విద్యార్థులు కాకతీయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments