Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి హాయ్ చెప్పాడని కత్తితో దాడి, ఆర్తనాదాలు పెట్టిన యువకుడు

Webdunia
బుధవారం, 18 మే 2022 (10:02 IST)
తన ప్రియురాలికి హాయ్ చెప్పాడన్న కోపంతో పదో తరగతి విద్యార్థిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌజులో చోటుచేసుకుంది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... దుర్గాప్రసాద్ అనే పదోతరగతి విద్యార్థి తన ప్రియురాలికి హాయ్ అంటూ చెప్పాడని మరో విద్యార్థి ఆగ్రహంతో రగిలిపోయాడు. అతడిని ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకున్న సదరు విద్యార్థి తన స్నేహితుడు సాయం కోరాడు. ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్ కి మాయమాటలు చెప్పి అత్తాపూర్ లోని మూసీ వద్దకు తీసుకుని వెళ్లారు.

 
అక్కడ ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్ పైన కత్తులతో దాడి చేయడం ప్రారంభించారు. బాధితుడు గట్టిగా ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ఈలోపే దాడి చేసిన ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments