Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భర్త వేధింపులు, మర్మాంగాన్ని కోసేసింది

Webdunia
బుధవారం, 18 మే 2022 (09:42 IST)
ఎవడితో కులుకుతున్నావ్ అంటూ ఆ భర్త నిత్యం భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన భార్య పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమై అతడు మృతి చెందాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని కొల్హాపూరు వ్యవసాయ క్షేత్రంలో వందన,ప్రకాష్ దంపతులు వుంటున్నారు. ఐతే భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం వుందని ప్రకాష్ కి అనుమానం. దీనితో తాగుడుకి బానిసయ్యాడు. నిత్యం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

 
మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి ఎవడితో కులుకుతున్నావో చెప్పు అంటూ తీవ్రంగా వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన వందనా.... పదునైన కత్తి తీసుకుని భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీనితో అతడు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments