Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 కిలోమీటర్ల లోతులో ఆ జల విద్యుత్ కేంద్రం

hydroelectric power station
Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (12:21 IST)
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం ఉండేది ఎక్కడో తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టు ఉపరితలం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల లోతున అది నిర్మితమైంది.

1989లో రూ.3500 కోట్ల జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) సమకూర్చిన రుణంతో ఈ ప్రాజెక్టును కట్టారు. 2001లో తొలి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించగా... 2004 దాకా ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి మొదలైంది.

జెన్‌కోకు 11 చోట్ల జలవిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటి సామర్థ్యం 2,441.8 మెగావాట్లు కాగా, ఒక్క శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం సామర్థ్యమే 900 మెగావాట్లు. అందుకే దీన్ని బాహుబలి విద్యుత్‌ కేంద్రంగా పిలుస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments