Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో వెలుగుచూసిన కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (12:49 IST)
తెలంగాణా రాష్ట్రంలోకి కోవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ప్రవేశించింది. అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కరోనా వేవ్‌కు ప్రధాన కారణంగా నిలిచిన ఈ వేరియంట్ కేసులను తాజాగా తెలంగాణాలో మూడింటిని గుర్తించారు. 
 
నిజానికి ఈ తరహా కేసులను ఇప్పటికే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్రలలో గుర్తించగా, తాజాగా తెలంగాణాలో కూడా గుర్తించడం ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, డిసెంబరు - జనవరి 2వ తేదీల మధ్య ఈ తరహా కేసులను దేశంలో ఆరు కేసులను గుర్తించారు. ఈ వైరస్‌ను ప్రపంచంలో తొలిసారి న్యూయార్క్ దేశంలో గుర్తించారు. ఇది శరవేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీని వల్ల కరోనా వేవ్స్ మరితంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఎక్స్ బీబీ 15 అనేక ఉత్పరివర్తనాలన పొందడం వల్ల ఇది ఇప్పటివరకు అత్యంత రోగనిరోధకశక్తి కలిగిన వేరియంట్‌గా మారిందని చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments