Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలి డబ్బుల గొడవ... భర్త మర్మాంగం కోసిన భార్య

కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:47 IST)
కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపలకు 25 యేళ్ళ కిందట వివాహమైంది. కూలి డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన రవీందర్ భోజనం చేసి నిద్రపోయాడు. 
 
ఈ సమయంలో స్వరూప కూరగాయల కత్తితో రవీందర్ మర్మాంగం కోసింది. అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments