కోవిడ్-19 విజృంభణ.. డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తారా?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (09:46 IST)
కోవిడ్-19 విజృంభించడంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పరీక్షలన్నీ రద్దు అయ్యాయి. ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. అలాగే పదవ తరగతి పరీక్షలపై కూడా ఒక స్పష్టత ఇచ్చారు. 
 
ఇంకా చాలా పరీక్షలు పెండింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఎప్పుడు పరీక్షలపై ఒక క్లారిటీ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలపై తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.
 
తెలంగాణలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments