Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి పెన్షన్ మంజూరు చేయమంటే కోరిక తీర్చమన్న అధికారి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:02 IST)
రిటైర్డ్ ఉపాధ్యాయుడు అయిన తన తండ్రి మరణానంతరం రావాల్సిన పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరిన ఓ యువతిని ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. తన సినిమాకు వస్తావా, కోర్కె తీరుస్తావా అంటూ లైంగక వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ టీచరుగా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత ఆయన భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వీరి కుమార్తె అనాథగా మారింది. 
 
అయితే, తన తండ్రికి మరణానంతరం రావాల్సిన పింఛను మంజూరు చేయాలని ఆ యువతి స్థానిక ట్రెజరీ కార్యాలయ ఉన్నతాధికారి పవరన్ కుమార్‌ను సంప్రదించింది.
 
కానీ, ఆయన తన కోర్కె తీరుస్తానంటే పెన్షన్ మంజూరు చేస్తానంటూ వేధించసాగాడు. దీంతో ఆయవతి స్థానిక తెరాస నేతల దృష్టికి తీసుకెళ్లింది. వారు మధ్యవర్తిత్వం చేసి అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. 
 
అయితే, ఆ యువతి చెప్పేవని అబద్దాలేనని ట్రెజరీ అధికారి పవన్ కుమార్ అంటున్నారు. నిబంధనల ప్రకారం ఆ యువతి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం