Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నా సెగ్మెంట్.. ఏం జరిగినా నేను చూసుకుంటా... కేటీఆర్

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:19 IST)
సిరిసిల్ల పట్నంలో ఎస్.సి,ఎస్.టీ బాలికల హాస్టలో గత కొద్దీ కాలంగా అక్కడ అమ్మాయిలు మీద జరుగుతున్న లైంగిక దాడులు ఇటీవలే బట్టబయలు ఆయన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపైన ఇప్పటివరకు లోకల్ ఎమ్మేల్యే అక్కడికి వచ్చి సందర్శించింది లేదు. 
 
దీంతో శుక్రవారం టీడీపీ తెలంగాణా శాఖ కరీంనగర్ పార్లిమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి ఆ బాలికలని పరామర్శించి హాస్టల్ ప్రదేశాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్బంగా స్థానిక ఎమ్మేల్యే కెటీఆర్ అక్కడకి రావడం జరిగింది. అప్పుడు వారికీ టీడీపీ తరపున ఒక లెటర్ ఇవ్వడంతో పాటు విషయం యొక్క పురోగతి గురించి అడిగినప్పుడు కొంచం అసహనం, నిర్లక్ష్యంతో కూడిన సమాధానం ఇచ్చిన మంత్రి.. ఇది నా నియోజకవర్గం నేను చూసుకుంటాను అని చెప్పేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం