తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (17:59 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ.. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్‌ శ్రేణులు, నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ అభిమానాన్ని చాటుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. 
 
తెలంగాణలో మాత్రమే కాకుండా.. ఏపీలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పాలాభిషేకం చేసింది. 
 
విశాఖ పబ్లిక్ లైబ్రరీ దగ్గర అభినందన సభ కూడా నిర్వహించారు. ఇక, పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చాలని జేఏసీ డిమాండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments