తెలంగాలో టెన్త్ పరీక్షలు.. టైమ్ టేబుల్ విడుదల

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (18:40 IST)
తెలంగాణలో టెన్త్ కాస్ల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తి స్తాయిలో సాధ్య పడలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఆరు పేపర్లకు కుదిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మే 17 లాంగ్వేజ్ పరీక్ష నుంచి 26 సోషల్ స్టడీస్ తో పరీక్షలు ముగియనున్నాయి. 
 
పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు 30 నిమిషాల ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరుకావాలని విద్యాశాఖ ప్రకటించింది.
 
పరీక్షల తేదీలు
మే 17న తెలుగు, 
మే 18న హిందీ, 
మే 19న ఇంగ్లీష్‌, 
మే 20న మ్యాథ్స్‌, 
మే 21న సైన్స్‌, 
మే 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments