Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల-మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (14:16 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా పడిన ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్  పరీక్ష నిర్వహిస్తారు.

మే 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుంది. సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష మే 21న జరుగుతుంది. 
 
ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించాలని టీఎస్‌పీఎస్పీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎగ్జామ్స్‌కు ఉద్యోగులకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కానీ అనుమతించరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments