Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవో-దేఖో-సీకో.. దమ్ బిర్యానీ రుచి చూడండి.. వెజ్ బిర్యానీని మర్చిపోకండి..

Webdunia
శనివారం, 2 జులై 2022 (09:31 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాదులో దమ్ బిర్యానీ రుచి చూడండి. శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా వుంటుంది. అడగడం మర్చిపోకండి.. ఇరానీ చాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి అంటూ కేటీఆర్ పిలుపు నిచ్చారు. 
 
అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి.. అందుకే అంటున్నాం.. ఆవో.. దేఖో.. సికో.. అని అంటూ కేటీఆర్ బహిరంగ లేఖలో తెలిపారు. 
 
అలాగే సంక్షేమానికి సరికొత్త అర్ధాన్నిచ్చేలా.. పేదల ముఖాలలో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటు 450కి పైగా సంక్షేమా పథకాలను స్టడీ చేసి.. మీరు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమలు చేయండని ఆ లేఖలో కేటీఆర్ మోదీని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments