Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణా రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల
, శుక్రవారం, 1 జులై 2022 (13:04 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేసారు. ఈ ఫలితాలను అభ్యర్థులు www.tstet.cgg.gov.in అనే వెబ్‌సైటులో చూడొచ్చు.
 
కాగా, ఈ పరీక్షలను గత నెల 12వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 పరీక్షకు 3,18,506 మంది, పేపర్ 2 పరీక్షకు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు : 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు