Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీల ఖరారు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (12:11 IST)
తెలంగాణ ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీలను ఖారారు చేసింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయని తెలిపింది ఇంటర్ బోర్డు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 21 నుంచి మే 5 వరకు జరగనున్నాయని బోర్డు ప్రకటించింది.
 
ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టిల్​ ఎగ్జామ్స్ తేదీలను కూడా ఖరారు చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments