Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటితో ఇంటర్ పరీక్షలు పరిసమాప్తం

Webdunia
మంగళవారం, 24 మే 2022 (08:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఈ పరీక్షలకు మొదటి, రెండు సంవత్సరాల్లో కలిసి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, వచ్చే నెల 20వ తేదీ నాటికి ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, సోమవారం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments