Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో క్రిస్మస్ - న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్‌తో పాటు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. ఒకవైపు, కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్న నేపథ్యంలో కోవిడి పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేయాలని సర్కారుకు సూచన చేసింది. 
 
ముఖ్యంగా, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలతో పాటు.. పండగ సీజన్‌లో ప్రజలంతా ఒక చోట చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments