తెలంగాణాలో క్రిస్మస్ - న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:48 IST)
తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్‌తో పాటు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. ఒకవైపు, కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్న నేపథ్యంలో కోవిడి పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేయాలని సర్కారుకు సూచన చేసింది. 
 
ముఖ్యంగా, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలతో పాటు.. పండగ సీజన్‌లో ప్రజలంతా ఒక చోట చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments