Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో 420 కేజీల గంజాయి పట్టివేత

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఆ రాష్ట్ర పోలీసులు 420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 25 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి అక్రమంగా తరలిస్తుండగా ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదే అంశంపై జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ, ఏపీలోని ఏలూరు నుంచి భారీ మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, ఆ దారిలో వచ్చిన ఒక లారీని ఆపి తనిఖీ చేస్తే ఈ గంజాయి చిక్కినట్టు వెల్లడించారు.
 
మొత్తం 420 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని, దీని విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన అశోక్ కేసరి అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తూ అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments