Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 9, 10, 11, 14వ తేదీ మధ్యలో ఎంసెట్ పరీక్షలు?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (20:06 IST)
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కోవిడ్ అంటేనే జడుసుకుంటున్నారు. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 9, 10, 11, 14వ తేదీ మధ్యలో ఎంసెట్ పోటీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే ఆగస్టు 31న ఈసెట్, సెప్టెంబరు 2న పాలిసెట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 
 
కాలేజీల రీఓపెన్ గురించి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబరు 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్లు చేపడతాం. ఆగస్టు 17 నుంచి సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. 'హైకోర్టు నుంచి అనుమతి వస్తే ఎంట్రెన్సు పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments