Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగు

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:29 IST)
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 నగదు ఇస్తోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం రూ.500 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. దీన్ని తీసుకునేందుకు ఖాతాదారులు బ్యాంకులు క్యూ కడుతున్నారు. ఫలితంగా బ్యాంకుల వద్ద సామాజిక భౌతిక దూరం కనిపించడం లేదు. 
 
దీనిపై తెలంగాణ లీడింగ్‌ బ్యాంకు అధికారులను వివరణ అడగగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం జమ చేసిన పైసలు ఎప్పుడైనా తీసుకోవచ్చిన ప్రజలు బ్యాంకుల వద్ద గుమికూడవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
కొందరు పైసలు తీసుకోకుంటే వెనుకకు వెళ్లిపోతాయన్న అపోహతోనే బ్యాంకులకు పరుగులు తీస్తున్నారని, అది పూర్తిగా తప్పని వెల్లడించారు. ఆ పైసలు మీ ఖాతాల్లోనే  జమ ఉంటాయి. 
 
ఎక్కడికి వెళ్లవని వివరణ ఇచ్చారు. బ్యాంకుల వద్ద గుంపుగా చేరితే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments