Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగిలో వేసే వరి పంటలను కొనేది లేదు.. TSమంత్రి

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (14:42 IST)
యాసంగిలో వేసే వరి పంటలను ఎట్టి పరిస్థితిలో కొనేది ఉండదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని, వరి ధాన్యం వేస్తే మాత్రం రైతాంగం కష్టాల్లో చిక్కుకుపోతారని మంత్రి హెచ్చరిస్తున్నారు. ఐతే చాలా వరకు భూములు వరి పంటకే సారవంతం కావడంతో ప్రత్యామ్నాయం సాద్యాసాద్యాల గురించి సమాలోచనలు చేస్తున్నారు తెలంగాణ రైతులు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందనే అంశం చెప్తూనే యాసంగి పంట కొనేది లేదని తేల్చేయడం పట్ల ప్రస్తుతం చర్చ మొదలైంది. రైతుల వ్యతిరేకత తలెత్తకుండా సున్నితంగా వ్యవహారాన్ని చక్కబెట్టాలనుకున్నారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి.  

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments