Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగిలో వేసే వరి పంటలను కొనేది లేదు.. TSమంత్రి

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (14:42 IST)
యాసంగిలో వేసే వరి పంటలను ఎట్టి పరిస్థితిలో కొనేది ఉండదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని, వరి ధాన్యం వేస్తే మాత్రం రైతాంగం కష్టాల్లో చిక్కుకుపోతారని మంత్రి హెచ్చరిస్తున్నారు. ఐతే చాలా వరకు భూములు వరి పంటకే సారవంతం కావడంతో ప్రత్యామ్నాయం సాద్యాసాద్యాల గురించి సమాలోచనలు చేస్తున్నారు తెలంగాణ రైతులు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందనే అంశం చెప్తూనే యాసంగి పంట కొనేది లేదని తేల్చేయడం పట్ల ప్రస్తుతం చర్చ మొదలైంది. రైతుల వ్యతిరేకత తలెత్తకుండా సున్నితంగా వ్యవహారాన్ని చక్కబెట్టాలనుకున్నారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments