Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:53 IST)
ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోుగలందరికీ కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని 10.01 శాతంగా పెంచింది. 
 
ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పింఛన్‌దారాలకు కూడా కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీచేసింది.
 
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం (బేసిక్ పే)లో 7.8 శాతంగా ఉండే డీఏ 17.29 శాతంగా పెరుగనుంది. ఈ పెరిగిన డీఏ పెంపు వర్తింపు 2021 జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments