Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 8061 మందికి కరోనా

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:42 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments