తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 9మంది మృతి

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (21:13 IST)
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 993 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో తొమ్మిది మంది మృతి చెందారు. దీని ప్రకారం మొత్తంగా 3 వేల 644 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 04 వేల 093 గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 13 వేల 869గా ఉంది. 
 
ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
ఆదిలాబాద్ 02. భద్రాద్రి కొత్తగూడెం 58. జీహెచ్ఎంసీ 124. జగిత్యాల 24. జనగామ 10. జయశంకర్ భూపాలపల్లి 19. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 05. కరీంనగర్ 49. ఖమ్మం 50. కొమరం భీం ఆసిఫాబాద్ 05. మహబూబ్ నగర్ 15.
 
మహబూబాబాద్ 51. మంచిర్యాల 59. మెదక్ 10. మేడ్చల్ మల్కాజ్ గిరి 45. ములుగు 32. నాగర్ కర్నూలు 11. నల్గొండ 78. నారాయణపేట 05. నిర్మల్ 04. నిజామాబాద్ 06. పెద్దపల్లి 48. రాజన్న సిరిసిల్ల 24. రంగారెడ్డి 39. సంగారెడ్డి 10. సిద్దిపేట 33. సూర్యాపేట 72. వికారాబాద్ 10. వనపర్తి 11. వరంగల్ రూరల్ 18. వరంగల్ అర్బన్ 37. యాదాద్రి భువనగిరి 25. మొత్తం 993.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments