Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌంట్‌ యునాన్‌ పర్వతాన్ని తెలంగాణా కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (21:15 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖలో పని చేసే కానిస్టేబుల్ లెంకల మహిపాల్‌ రెడ్డి లఢఖ్‌లోని మౌంట్‌ యునాన్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. 
 
ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్‌ యునామ్‌ (6111) మీటర్ల పర్వతారోహణకు 15 మంది సభ్యుల బృందం వెళ్లగా, అందులో మహిపాల్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఈ బృందం సభ్యులు ఈ నెల 15న స్వాతంత్ర్యం దినోత్సవం రోజు పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసింది. 
 
అనంతరం అక్కడ జాతీయ పతకాన్ని పర్వతంపై అవిష్కరించారు. వీటికి గాను ఆయనకు గిన్నిస్‌ రికార్డుతో పాటు హై రేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నట్లు మహిపాల్‌ రెడ్డి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments