Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌంట్‌ యునాన్‌ పర్వతాన్ని తెలంగాణా కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (21:15 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖలో పని చేసే కానిస్టేబుల్ లెంకల మహిపాల్‌ రెడ్డి లఢఖ్‌లోని మౌంట్‌ యునాన్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. 
 
ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్‌ యునామ్‌ (6111) మీటర్ల పర్వతారోహణకు 15 మంది సభ్యుల బృందం వెళ్లగా, అందులో మహిపాల్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఈ బృందం సభ్యులు ఈ నెల 15న స్వాతంత్ర్యం దినోత్సవం రోజు పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసింది. 
 
అనంతరం అక్కడ జాతీయ పతకాన్ని పర్వతంపై అవిష్కరించారు. వీటికి గాను ఆయనకు గిన్నిస్‌ రికార్డుతో పాటు హై రేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నట్లు మహిపాల్‌ రెడ్డి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments