Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకు వెళ్ళనున్న సీఎం కేసీఆర్ - ఆదివారం ఉద్ధవ్‌తో లంచ్ మీటింగ్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 20వ తేదీన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై లంచ్ మీటింగ్ జరుపుతారు.
 
ప్రధాని మోడీ, ఎన్డీయే సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో ఆయన ఫోనులో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడతోను ఫోనులో మాట్లాడారు. ఇపుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని నిర్ణయించారు. 
 
అయితే, ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబైకు వెళ్ళనున్నారు. గత బుధవారం సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీపై సాగిస్తున్న పోరులో తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. "కేసీఆర్ జీ... మీ పోరాటం స్ఫూర్తిదాయకం. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఇదే సరైన సమయం" అని ఈ సందర్భంగా ఠాక్రే వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments