సీఎం జగన్ నివాసంలో కేంద్ర మంత్రి గడ్కరీకి ఆతిథ్యం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:11 IST)
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం విజయవాడ పర్యటనకు వచ్చారు. విజయవాడలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సం, కొత్త పథకాలకు శంకుస్థాపనలు చేశారు. బెంజి సర్కిల్‌లో కొత్తగా నిర్మించిన వంతెనకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
 
ఈ పర్యటనలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రి నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి విచ్చేశారు. అక్కడ గడ్కరీకి సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఈ జ్ఞాపికను కూడా అందజేశారు. ఆ తర్వాత వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments