Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ నివాసంలో కేంద్ర మంత్రి గడ్కరీకి ఆతిథ్యం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:11 IST)
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం విజయవాడ పర్యటనకు వచ్చారు. విజయవాడలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సం, కొత్త పథకాలకు శంకుస్థాపనలు చేశారు. బెంజి సర్కిల్‌లో కొత్తగా నిర్మించిన వంతెనకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
 
ఈ పర్యటనలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రి నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి విచ్చేశారు. అక్కడ గడ్కరీకి సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఈ జ్ఞాపికను కూడా అందజేశారు. ఆ తర్వాత వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments