Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:47 IST)
తెలంగాణ గవర్నర్ తమిళసైతో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా 8 లక్షల కోట్లు ప్రజాధనం కేసీఆర్ దోచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
మునుపు తను ఎప్పుడు వచ్చినా ఎంతో గౌరవంతో మాట్లాడే కేసీఆర్ కళ్లు ఇప్పుడు నెత్తికెక్కాయనీ, కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసేందుకే అమెరికా నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో తెరాసకి 30 సీట్లు కూడా రావని అన్నారు. ఈ మాట తను చెప్పడంలేదనీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తెలియకు ఏవేవో జిమ్మిక్కులు చేస్తున్నారంటూ విమర్శించారు.

 
ఇక ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగన్ చేసిన అప్పులను తీర్చేందుకు కనీసం 20 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. మొత్తమ్మీద అటు కేసీఆర్ పైన ఇటు జగన్ పైన కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments