Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ చెల్లింపులతో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ ఏమన్నారంటే?

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:25 IST)
కరెన్సీ నోట్ల వాడకం బాగా తగ్గింది. కరోనా వైరస్ పుణ్యమా అని చాలామంది కరెన్సీ నోట్లు తీసుకోవడం మానేశారు. క్రమంగా జి-పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్... తదితర మార్గాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. ఈ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్నదానిపై ఇండియా ఇన్ పిక్జల్స్ సమగ్రంగా ఓ గ్రాఫ్ ద్వారా చూపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

 
ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.... ''నేను UPI, డిజిటల్ చెల్లింపుల గురించి చాలా తరచుగా మాట్లాడుతున్నాను, అయితే ఆ వాడకం ఎలా వుందో సమర్థవంతంగా తెలియజేయడానికి మీరు డేటా సోనిఫికేషన్ ద్వారా లావాదేవీలు జరిపిన డబ్బును ఎలా ఉపయోగించారో నాకు బాగా నచ్చింది. చాలా ఆసక్తికరమైన, ఆకట్టుకునే, స్పష్టమైన సమాచారం చూస్తున్నా''
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments