Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి ఆలయానికి కేజీ బంగారం విరాళమిచ్చిన సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (16:18 IST)
తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి కేసీఆర్ దంపతులు కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. 
 
శుక్రవారం ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడైన హిమాన్షు అందజేశారు. స్వామి వారి దర్శనం తర్వాత సీఎం దంపతులను ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, సునీత, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments