Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు నివాళులు అర్పించేందుకు నేడు లక్నోకు సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఎస్పీ మాజీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. 
 
హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి ములాయం స్వగ్రామం సైఫాయికి వెళుతారు. ములాయం అంతిమ సంస్కార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడే రెండు రోజుల పాటు హస్తినలో ఉంటారు. 
 
కాగా, ఇటీవల తమ పార్టీ తెరాసను భారసగా మార్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు మూడు రోజులు పాటు మకాం వేసి పలువురు బ్యూరోక్రాట్స్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖులతో సమావేశమవుతారు. మూడు రోజుల పాటు ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments