Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు నివాళులు అర్పించేందుకు నేడు లక్నోకు సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఎస్పీ మాజీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. 
 
హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి ములాయం స్వగ్రామం సైఫాయికి వెళుతారు. ములాయం అంతిమ సంస్కార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడే రెండు రోజుల పాటు హస్తినలో ఉంటారు. 
 
కాగా, ఇటీవల తమ పార్టీ తెరాసను భారసగా మార్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు మూడు రోజులు పాటు మకాం వేసి పలువురు బ్యూరోక్రాట్స్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖులతో సమావేశమవుతారు. మూడు రోజుల పాటు ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments