Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాతకు కేంద్రం వెన్నుపోటు: ప్రధాని మోదీకి కేసీఆర్ బహిరంగ లేఖ

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (21:14 IST)
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ, దేశ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసారు. రైతులను ఆదుకోవాలని కోరారు.

 
గత 90 రోజుల్లో ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసారనీ, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
ఎరువుల సబ్సిడీని పక్కన పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. కేంద్రం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments