Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అనేకమంది చావులకు సోనియానే కారణం: కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా అనేమంది ప్రాణాలు కోల్పోవడానికి సోనియానే కారణమని కేసీఆర్ ఆరోపించారు.

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (09:36 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా అనేమంది ప్రాణాలు కోల్పోవడానికి సోనియానే కారణమని కేసీఆర్ ఆరోపించారు. 
 
ఉన్న తెలంగాణను జవహర్ లాల్ నెహ్రూ ఊడగొట్టారని... తెలంగాణను అడిగితే కాల్చి వేయాలని ఇందిరాగాంధీ అన్నారని... తెలంగాణను ఇస్తామంటూ 14 ఏళ్లు ఏడిపించి.. జాప్యం చేసిన కారణంగా.. అనేక మంది చనిపోయారని.. వారి చావులకు సోనియా గాంధీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు చరిత్ర ఇదేనని చెప్పారు.
 
కాంగ్రెస్ కుటిల బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసని... అందుకే ఆ పార్టీని తిరస్కరించారని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెలంగాణ బాగు కోసం పని చేయలేదని... అన్ని రకాలుగా తెలంగాణను ముంచిన పార్టీ అని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments