Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో కేంద్ర హోం మంత్రితో టీబీజేపీ నేతల కీలక భేటీ

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:32 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు గురువారం ఢిల్లీలో కలుసుకోనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హోం మంత్రి అమిత్ షా అపాయింట్మంట్ కోరగా అదుకు ఆయన సమ్మతించారు. దీంతో గురువారం ఢిల్లీకి వెళ్లే టీబీజీపీ నేతలు అమిత్ షాతో సమావేశమవుతారు. వారి వెంట కేంద్ర మంత్రి కిషన్ సింగ్ కూడా ఉంటారు. 
 
ఈ భేటీలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్రం రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో స్టేట్ గవర్నమెంట్ వైఖరిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments