Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తాజాగా పట్టుబడ్డ డబ్బు రూ. 6.5 కోట్లు, మొత్తం రూ. 570 కోట్లు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (22:06 IST)
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం, బంగారం బహుమతులను ఓటర్లకు ఎరగా వేస్తున్నారు రాజకీయ నాయకులు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ. 6.5 కోట్లు పట్టుబడినట్లు సమాచారం.
 
హైదరాబాద్ నుంచి 6 కార్లలో ఖమ్మం జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బుకి సరైన లెక్కలు లేకపోవడంతో డబ్బు, కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ తెలంగాణలో రూ. 570 కోట్లు పట్టుబడింది. పోలీసులకు దొరికిన డబ్బు ఇన్ని కోట్లు వుంటే వారికి దొరకకుండా దొడ్డిదోవన తరలిస్తున్న డబ్బు వేల కోట్లలో వుంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments