Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తాజాగా పట్టుబడ్డ డబ్బు రూ. 6.5 కోట్లు, మొత్తం రూ. 570 కోట్లు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (22:06 IST)
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం, బంగారం బహుమతులను ఓటర్లకు ఎరగా వేస్తున్నారు రాజకీయ నాయకులు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ. 6.5 కోట్లు పట్టుబడినట్లు సమాచారం.
 
హైదరాబాద్ నుంచి 6 కార్లలో ఖమ్మం జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బుకి సరైన లెక్కలు లేకపోవడంతో డబ్బు, కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ తెలంగాణలో రూ. 570 కోట్లు పట్టుబడింది. పోలీసులకు దొరికిన డబ్బు ఇన్ని కోట్లు వుంటే వారికి దొరకకుండా దొడ్డిదోవన తరలిస్తున్న డబ్బు వేల కోట్లలో వుంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments