తెలంగాణాలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన

Webdunia
బుధవారం, 11 మే 2022 (09:17 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, పాలమూరు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 
 
వర్షం పడే సమయంలో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రేపు కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలావుంటే, వనపర్తి జిల్లాలో వడదెబ్బ కారణంగా ఒకరు, కుమరం భీమ్ జిల్లా కాగజ్ నగరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments