Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో భూప్రకంపనలు... పరుగులు పెట్టిన జనం

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (11:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో భూప్రకంపనలు కనిపించాయి. కోహిల్ మండలం బిలాల్‌పూర్‍‌లో భూమి ఒక్కసారిగా కంపించగానే జనం ఉలిక్కిపడుతూ పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ భూప్రకంపనలు మంగళవారం వేకువజామున 3.20 గంటల సమయంలో సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో నమోదయ్యాయి. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలోనూ, భూగర్భంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గతంలో జనవరిలోనూ కోహిర్ మండలంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు కనిపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments