Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (14:40 IST)
ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధుల నుంచి చిన్నారుల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నుంచి టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నికొనసాగిస్తుంది. 
 
జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్ ఇస్తారు. జిల్లాలో 23 పీహెచ్‌సీలో, 2 యూఎచ్‌సీలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు 1075 ఉండగా, ఆ పాఠశాలల్లో 5, 10 తరగతలు చదువుతున్న విద్యార్థులు 31,854 మంది ఉన్నారు. 
 
వీరిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 15,696 మంది ఉన్నారు. వీరికే కాకుండా ఇతర బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆర్బీఎకే, ఆయుష్ వైద్యులు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎస్‌లు, ఆశా వర్కర్లు, భాగస్వాములు కానున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments