Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిసిన ఇడ్లీలు పెట్టారు.. రోడ్డెక్కిన విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:12 IST)
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పులిసిన ఇడ్లీలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేపట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, మంథని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయంలో విద్యార్థులకు ఉదయం పెట్టాల్సిన ఇడ్లీలను మధ్యాహ్నం వడ్డించారని.. ఇడ్లీలు పులిసిన వాసన రావడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. 
 
అంబేద్కర చౌరస్తాలో నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. హాస్టల్‌ను సందర్శించి ఆహార పదార్థాలను పరిశీలించి.. హాస్టల్ వార్డెన్‌పై ఫైర్ అయ్యారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. 
 
ఈ ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అని శ్రీధర్ బాబు అన్నారు. సంక్షేమ హాస్టల్‌లో మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పడం కాదని.. పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments