Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాజీపేట దర్గా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:12 IST)
ఈ నెల 14  15 వ తేదీలలో వరంగల్ జిల్లా ఖాజీపేట దర్గాలో జరుగు హజరత్ సయ్యద్ గులాం అఫ్జల్ బీయాబాని ఉరుసు ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు.

ఆమె డిసిపి పుష్పా, హజరత్ సయ్యద్  గులాం అఫ్జల్ బియాబాని దర్గా  పీఠాధిపతి కుశ్రు పాషాలతో దర్గా ప్రాంతమంతా కలియ తిరుగుతూ దర్గాలో ఉత్సవాల కొరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో అతి పెద్ద జాతర అయిన నేపథ్యంలో అధికారులు   నిభందనలు ఖచ్చితంగా పాటిస్తూ పారిశుధ్యాన్ని పక్కడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

గ్రేవ్ యార్డ్ లో వెంటనే పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేయలని, తగినంత విద్యుత్ వెలుతురు స్తంభాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తగినన్ని సాని టైజీర్ స్టాండ్లు ఏర్పాటు చేయాలన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ నియంత్రణ లాంటి చర్యలు  చేపడుతున్నట్లు డిసిపి కె పుష్ప అన్నారు. అదే విధంగా భక్తులు సులువుగా దర్శనం చేసుకొనుటకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాజిపేట ఏసీపీ, బల్దియా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments