Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల వేధింపులు ఆపండి: డీజీపీ మహేందర్‌రెడ్డికి అసదుద్దీన్‌ లేఖ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:56 IST)
బక్రీద్‌  పండుగ సందర్భంగా ముస్లింలు సంప్రదాయంగా బలిచ్చే గొర్రెలు-మేకలు, ఇతర జంతువులను రవాణా చేసే వ్యాపారులు, వాహనదారులను వేధింపులకు గురి చేయకుండా  పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

జూలై 21న జరుగనున్న బక్రీద్‌ (ఈదుల్‌జుహా) రోజున ముస్లింలు మేక లేదా పొట్టేల్‌, ఎద్దులను బలి ఇవ్వడం సంప్రదాయమని వివరించారు.

బలి చేసేందుకు రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, పెంపుకందారులు విక్రయించేందుకు హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లోని నగరాలు, పట్టణ ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తుండగా కొంత మంది దాడులు చేసి బీభత్స పరిస్థితులను సృష్టించి, పోలీస్‌ స్టేషన్‌లకు అప్పగించడంతో పోలీసులు కేసులునమోదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి సంఘటలనకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments