Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:00 IST)
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆ ప్రాంతాల్లోనే ఊరు బయట ప్రత్యేకంగా కోరం టైం ఏర్పాటుచేసి చికిత్స అందించిన అనంతరం గ్రామాల్లో పంపించాలని ఆయన సూచించారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే మధిర నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా కోరం టైం లో ఉన్న వారికి  భోజన సౌకర్యం కల్పిస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments