Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిభొట్ల భార్యకు అమెరికా వీసా మంజూరు

అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి అమెరికా వీసాను మంజూరు చేసింది. ఆ దేశ ఎంపీ యోడర్ కృషి ఫలితంగా ఈ వీసా మంజూరుకావడం గమనార్హం.

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:16 IST)
అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి అమెరికా వీసాను మంజూరు చేసింది. ఆ దేశ ఎంపీ యోడర్ కృషి ఫలితంగా ఈ వీసా మంజూరుకావడం గమనార్హం. 
 
గత ఫిబ్రవరిలో శ్రీనివాస్ కూచిభొట్ల అమెరికాలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. భర్త అంత్యక్రియల కోసం శ్రీనివాస్ భార్య సునయన భారత్‌కు వచ్చారు. దీంతో ఆమె అమెరికాలో నివశించే హక్కును కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో తనకు అమెరికాలో ఉండటానికి, అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆమె ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వర్క్ వీసా మంజూరు కోసం ఆ దేశానికి చెందిన ఎంపీ యోడర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చివరికి సునయనకు తాత్కాలిక వర్క్ వీసా మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments