Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ టు షోలాపూర్ - నేటి నుంచి ప్రత్యేక రైలు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (08:48 IST)
హైదరాబాద్ - షోలాపూర్ మధ్య సోమవారం నుంచి ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లుచేసింది. ఈ రైలు వచ్చే నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైలును నడుపుతున్నారు. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నగరంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుంది.
 
మార్గమధ్యంలో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మధ్య ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో షోలాపూర్‌లో మధ్యాహ్న 1.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments