Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆ రెండు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఈ ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అలాగే, గత నెలాఖరు నుంచి పగటిపూట నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో గత యేడాది ఇవే రోజుతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఐదేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 
 
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత యేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, శనివారం దాదాపుగా మూడు డిగ్రీలు పెరిగింది. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ శనివారం 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, పాలమూరు, భద్రాచలం జిల్లాలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు దాటాయి. వేసవిలో అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు ఎండలు ముందురుపోతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments