Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆ రెండు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (11:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఈ ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అలాగే, గత నెలాఖరు నుంచి పగటిపూట నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో గత యేడాది ఇవే రోజుతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఐదేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 
 
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత యేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, శనివారం దాదాపుగా మూడు డిగ్రీలు పెరిగింది. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ శనివారం 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, పాలమూరు, భద్రాచలం జిల్లాలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు దాటాయి. వేసవిలో అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు ఎండలు ముందురుపోతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments